Exclusive

Publication

Byline

విశాఖ డబుల్ మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్.. యోగేంద్రబాబు మృతదేహంపై 10కి పైగా కత్తిపోట్లు!

భారతదేశం, ఏప్రిల్ 27 -- విశాఖపట్నంలోని దువ్వాడ డబుల్ మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మృతుడు యోగేంద్రబాబు మృతదేహంపై 10కి పైగా కత్తిపోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అటు యోగేంద్రబాబు భార... Read More


కర్రెగుట్టల్లో ఆరో రోజూ కూంబింగ్‌.. భారీ సొరంగం గుర్తింపు.. ఇన్నాళ్లు మావోయిస్టులు ఇక్కడే ఉన్నారా?

భారతదేశం, ఏప్రిల్ 27 -- ఛత్తీస్‌గఢ్‌- తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో ఆరో రోజూ కూంబింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం బ్లాక్ హిల్స్ అడవుల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ గుట్టలను అన్నివైపుల ను... Read More


పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి కేసు.. రీపోస్టుమార్టం కోరుతూ మాజీ ఎంపీ పిల్‌.. కారణాలు ఏంటి?

భారతదేశం, ఏప్రిల్ 27 -- పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో ఎలాంటి హత్యా కోణం లేదని పోలీసులు తేల్చారు. పోలీసుల దర్యాప్తులో ప్రవీణ్ కుమార్ మద్యం మత్తులో ఉండటం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించారని తేలింది. అయ... Read More


అమరావతి ప్రాంతంలో భూములు కొనాలనుకుంటున్నారా.. అయితే జాగ్రత్త.. ఈ 10 అంశాలను మర్చిపోవద్దు!

భారతదేశం, ఏప్రిల్ 26 -- అమరావతి ప్రాంతంలో కొన్ని గ్రామాలకు ముంపు ముప్పు ఉంది. కృష్ణా వరదలు వచ్చినప్పుడు, భారీ వర్షాలు కురిసినప్పుడు పలు గ్రామాలు రోజుల తరబడి నీటిలోనే నానుతుంటాయి. అందుకే ఆయా గ్రామాల్లో... Read More


ఇందిరమ్మ ఇండ్ల బిల్లు.. ఏ దశలో ఎంత వస్తుంది.. ఎవరు అప్రూవ్ చేయాలి.. పూర్తి వివరాలు ఇవే

భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ఇందిరమ్మ ఇండ్లు. ఈ పథకం కింద లబ్ధిదారులకు నాలుగు దశల్లో బిల్లులు చెల్లిస్తారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతా... Read More


నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు.. 'మత్స్యకార సేవలో' పథకం గురించి ఈ విషయాలు తెలుసా?

భారతదేశం, ఏప్రిల్ 26 -- చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు అండగా నిలవడానికి.. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద.. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం అంద... Read More


ఆపరేషన్ కగార్‌కు సన్‌స్ట్రోక్.. 40 మంది జవాన్లకు వడదెబ్బ.. వెంకటాపురం, భద్రాచలంలో చికిత్స

భారతదేశం, ఏప్రిల్ 26 -- క‌ర్రె గుట్ట‌ల్లో మావోయిస్టుల కోసం వేట కొన‌సాగుతోంది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, తెలంగాణ స‌రిహ‌ద్దుల్లోని ఈ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర‌నేత హిడ్మాతో పాటు ప‌లువురు ముఖ్య‌మైన నేతలు త‌ల‌దాచుకు... Read More


మేం ఇప్పుడే పని మొదలు పెట్టాం.. ఇంకా చేయాల్సింది చాలా ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్రతో పాటు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ.. ప్రత... Read More


ఎన్నో విషయాలు తెలుసుకున్నా.. భారత్‌ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

భారతదేశం, ఏప్రిల్ 26 -- భారత్‌ సమ్మిట్-2025కు నిన్ననే రావాల్సి ఉండే.. కానీ కాశ్మీర్‌కి వెళ్లాను.. క్షమించండి.. అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ సమ్మిట్‌ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్... Read More


రైతులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్ ద్వారా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్‌.. ఇలా అప్లై చేసుకోవాలి!

భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలంగాణలో విద్యుత్ శాఖ నూతన సాంకేతికతను వినియోగించుకుంటోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. తాజాగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో వేగం పెంచింది. దళారుల... Read More